స్టవ్ ఫై కడాయి పెట్టి నెయ్యి వేసి కాజు, కిస్మిస్, బాదాం, పిస్తా వేసి బాగా వేయించి పక్కన పెట్టాలి.
తరువాత కొబ్బరి తురుము, గసాల కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టాలి.
కాజు, బాదాంను కొంచెం మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయి లో వేయించిన వాటిని అన్నింటిని వేసాక ఖర్జూర పేస్టు, అంజిర వేసి బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి, కొంచెం చల్లారక చేతులకు నెయ్యి రాసి వాటిని లడ్డూలుగా చేసి డబ్బాలో నిల్వ చేసుకోవాలి.
అవసరం అనుకుంటే బెల్లం కూడా పాకం పట్టి పోసుకోవచ్చు.